Header Banner

ఏపీలో 73 స్టేషన్లకు రూపురేఖలు మార్చే ప్రాజెక్ట్! కేంద్రం ప్రతిష్టాత్మక ప్రణాళిక!

  Thu May 22, 2025 12:56        Politics

ఏపీలో రూ.2 వేల కోట్లతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరగనుంది. మొత్తం 73 రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోదీ రైల్వేను విజన్‌తో అభివృద్ధి చేస్తున్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధికి వేగం పెంచింది. ప్రపంచంలో గుర్తించేలా చంద్రబాబు అమరావతిని నిర్మిస్తున్నారు. గత ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు,” అని విమర్శించారు.

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #APDevelopment #RailwayUpgrade #ModiVision #ChandrababuVision #DoubleEngineSarkar #RailwayModernization